logo

విద్యుత్‌ నియంత్రికలను బాగు చేశారు

మండలకేంద్రమైన రాజోలి పునరావాస గృహాల వద్ద విద్యుత్తు సమస్య నెలకొందంటూ 'తరచూ కాలిపోతున్నాయ్!' అనే శీర్శికతో ఈనాడులో ఈ నెల 3న కథనం ప్రచురితమైంది.

Published : 05 May 2024 18:35 IST

రాజోలి: మండలకేంద్రమైన రాజోలి పునరావాస గృహాల వద్ద విద్యుత్తు సమస్య నెలకొందంటూ 'తరచూ కాలిపోతున్నాయ్!' అనే శీర్శికతో ఈనాడులో ఈ నెల 3న కథనం ప్రచురితమైంది. ఈ కథనాకిని అధికారులు స్పందించారు. ఏఈ సందీప్ ఆదేశాల మేరకు ఆదివారం విద్యుత్తు సిబ్బంది మూడు నియంత్రికలను ఏర్పాటు చేయడంతో పాటు, పరికరాలు కాలిపోకుండా కొత్తవి అమర్చారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు విద్యుత్తు సమస్య పరిష్కారం అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని