అంధత్వాన్ని అధిగమిస్తూ.. ఆటల్లో రాణిస్తూ
పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ...
నల్గొండ అంధుల పాఠశాల నుంచి రాష్ట్రపతిని కలిసిన బృందంలో నితిన్ (ఎడమ నుంచి మొదటి వ్యక్తి)
హుజూర్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ... అన్నింటిలో రాణిస్తూ.. ముందుకు సాగుతున్నాడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పుర పరిధిలోని గోవిందపురం గ్రామానికి చెందిన అన్నబత్తులు కృష్ణమూర్తి, శోభ దంపతుల పెద్ద కుమారుడు నితిన్. ఆయన నల్గొండలోని స్కూల్ ఫర్ ద బ్లైండ్లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం శంషాబాద్లో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయంలో ఇంటర్ చేరి అక్కడ వివిధ క్రీడల్లో మెళకువలు నేర్చుకొని చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్తున్నారు. ప్రస్తుతం బీకాం కంప్యూటర్స్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నితిన్ మొదటి సంవత్సరం మొదటి సెమ్లో 96.4 శాతం మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు.
క్రీడల్లో ప్రతిభ ఇలా...
చెస్లో... * 2019లో అంధుల అండర్-18 విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించారు.
* 2019లో ఓపెన్ చెస్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు బహుమతి పొంది, దిల్లీలో జరిగిన జాతీయ పోటీలకు ఎంపికై అక్కడ ఐదో స్థానంలో నిలిచారు.
అథ్లెటిక్స్లో... * 2019లో రాష్ట్ర స్థాయి పోటీలలో 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు బహుమతి.
* 2020లో జయశంకర్ భైపాల్పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా ఒలంపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్, డిస్కస్త్రోల్లో బంగారు పతకం. దీంతో బెంగుళూరులో జరిగిన జాతీయ పారా ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొని షాట్ పుట్, 100 మీటర్ల పరుగు పందెంలో నాల్గో స్థానంలో నిలిచారు.
* కబడ్డీలో... 2020లో దిల్లీలో జరిగిన జాతీయ అంధుల కబడ్డీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్లో...
అంధుల క్రికెట్ల్లో పలు మార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటి దిల్లీలో నవంబరు 17 నుంచి 24 వరకు జరిగిన జాతీయ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు.
* 2019, 2020 రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎదుట ఎన్సీసీ తరుపున పెరేడ్లో పాల్గొన్నారు.
గ్రూప్-2 స్థాయి ఉద్యోగం సాధించటమే ఆశయం
అంధుల చెస్ పోటీల్లో పొందిన బహుమతితో నితిన్
ప్రభుత్వం సహకరించి శిక్షణ ఇస్తే అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తా. డిగ్రీ పూర్తి అయిన తరువాత గ్రూప్-2 పరీక్షలకు సంసిద్ధ ఆ స్థాయి ఉద్యోగం సాధించేలానే లక్ష్యంతో ఉన్నా. వైకల్యాలను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 03-05-2024]
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు