logo

అభ్యర్థుల వ్యయాలపై దృష్టి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్‌ దత్తాత్రేయ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 04:37 IST

నెల్లూరు(కలెక్టరేట్‌):  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్‌ దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో రిటర్నింగ్‌  అధికారులతో సమావేశం నిర్వహించారు.  కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌,  పరిశీలకులు కంచన్‌రామ్‌ మీనా, జోతిమోయ్‌ బైలంగ్‌, ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, ఏఎస్పీ సౌజన్య, ఆర్వోలు వికాస్‌ మర్మత్‌, సేతు మాధవన్‌, విద్యాధరి, చిన్న ఓబులేసు, మలోల, శీనానాయక్‌, మధులత, డీఆర్వో లవన్న పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని