logo

తెదేపాలో చేరిన ఆరుగురు వాలంటీర్లు

కావలి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఆరుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు.

Updated : 06 May 2024 13:36 IST

కావలి: కావలి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఆరుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు. మాజీ కౌన్సిలర్, 9వ వార్డు తెదేపా నాయకులు బిట్రగుంట శివ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయభాను, సమీరా, అనిత, లహరి, సుజాత, స్రవంతి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ కావలి అభివృద్ధి చెందాలంటే కావ్య తోనే సాధ్యమన్నారు. అనంతరం కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే వారికి పదివేల రూపాయలు జీతం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని