logo

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ వినతి

రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌

Updated : 18 Jan 2022 14:02 IST

బీర్కూర్: రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో తహసీల్దారు రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎమ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగభృతితోపాటు ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో బీజేవైఎమ్‌ మండల అధ్యక్షుడు రాహుల్‌, సభ్యులు వినేష్‌, విశాల్‌, శ్రీధర్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని