స్వచ్ఛతలో కొంత మెరుగు
స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో జిల్లాలోని బల్దియాలకు మెరుగైన ర్యాంకులు వచ్చాయి. రెండేళ్ల కన్నా ఈసారి కొంత మెరుగుపడ్డాయి.
కామారెడ్డికి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
కామారెడ్డిలో చెత్త సేకరిస్తున్న పురపాలక సిబ్బంది
స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో జిల్లాలోని బల్దియాలకు మెరుగైన ర్యాంకులు వచ్చాయి. రెండేళ్ల కన్నా ఈసారి కొంత మెరుగుపడ్డాయి. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, పర్యవేక్షణ, శౌచాలయాల నిర్వహణ, శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డుల్లో వసతులు, పట్టణాన్ని నందనవనంగా మార్చడం వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం శనివారం ర్యాంకులు ప్రకటించింది. గతంలో కామారెడ్డి బల్దియా జాతీయ ర్యాంకు 168 కాగా ఈసారి 131 వచ్చింది. రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. బాన్సువాడ మున్సిపాలిటీకి జోనల్ 25, రాష్ట్రస్థాయిలో 22, ఎల్లారెడ్డికి జోనల్ 29, రాష్ట్రస్థాయిలో 28 ర్యాంకు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్