logo

అంబేడ్కర్‌ దూరవిద్య పరీక్ష రుసుం చెల్లించాలి

అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రుసుంను ఈ నెల 6వ తేదీలోగా చెల్లించాలని కామారెడ్డి అధ్యయన కేంద్ర సమన్వయకర్త రాజ్‌కుమార్ తెలిపారు.

Updated : 04 May 2024 19:55 IST

కామారెడ్డి పట్టణం: అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రుసుంను ఈ నెల 6వ తేదీలోగా చెల్లించాలని కామారెడ్డి అధ్యయన కేంద్ర సమన్వయకర్త రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కార్యాలయ బాధ్యుడు బాపురావు తెలిపారు. రుసుం చెల్లించినవారికి ఈ నెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు పరీక్షలు జరుగతాయన్నారు. సమగ్ర వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని