logo

భారీ మెజారిటీతో శెత్కర్‌ను గెలిపించాలి

మండలంలో తాండూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కర్‌కు మద్దతుగా స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు.

Updated : 07 May 2024 16:21 IST

నాగిరెడ్డిపేట: మండలంలో తాండూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కర్‌కు మద్దతుగా స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో శెత్కర్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవకుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు