జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
జయపురం, న్యూస్టుడే: జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ తరఫున తారాప్రసాద్ బాహినిపతి, గౌతమ్ సామంత్రాయ్(భాజపా), డా.ఇందిరానందో(బిజద), ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తలపడనున్నారు. మంళవారం స్వతంత్రులకు తమ పార్టీ గుర్తులను యంత్రాంగం ప్రకటించింది. మహేంద్రపాత్ర్ (డైమండ్), సిమాంచల్ బిశోయి (కెట్లీ), నమిత ఖరా (గ్యాస్ సిలిండర్), ప్రీతమ్ పట్నాయక్ (ఆటోరిక్షా), బంత్పాత్ర్ (బిస్కెట్), బీఎస్పీ తరఫున సరోజ్ నాయక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి హరిరావు, ఆమ్ ఆద్మీ నుంచి గౌరీ చరణ్ దేవ్శర్మ బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, సబ్కలెక్టర్ ప్రభాత్కుమార్ పరిడా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైద్యులు కొరత.. రోగులు కలత
[ 22-05-2024]
గుణుపురం సబ్డివిజనల్ ఆసుపత్రిలో అన్ని విభాగాల కోసం గదులు ఉన్నాయి. మరో వంద పడకలతో ఐదు అంతస్తుల భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
రిటైర్డ్ పీఈవో, సర్పంచికి రెండేళ్ల జైలు
[ 22-05-2024]
ప్రభుత్వ పనులకు ఉపయోగించే సామగ్రిని అక్రమంగా విక్రయించుకొని సొమ్ము చేసుకున్న కేసులో రిటైర్డ్ పీఈవో, సర్పంచికి జైలు శిక్ష విధిస్తూ జయపురం విజిలెన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. -
ఒడిశాలో తమిళ పాలనకు తెరదించుదాం
[ 22-05-2024]
నవీన్ పట్నాయక్ నిస్సహాయస్థితిలో ఉన్నారని, పాలించే సామర్థ్యం కోల్పోయారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
కమల వికాసానికి నేతల ప్రయాస
[ 22-05-2024]
రాష్ట్రంలో కమలం పార్టీ అధికారం చేపట్టాలని సర్వశక్తుల ప్రయత్నిస్తోంది. దీంతో నిత్యం అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. -
శామలాయి కరుణ ఎవరిపైన?
[ 22-05-2024]
పశ్చిమ ఒడిశా వాణిజ్య కేంద్రమైన సంబల్పూర్ లోక్సభ స్థానంలో జరుగుతున్న ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఇద్దరు ప్రముఖ నేతల మధ్య పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. -
సీఎంతో చర్చకు సిద్ధం: అపరాజిత
[ 22-05-2024]
భువనేశ్వర్ భాజపా ఎంపీగా అయిదేళ్లలో అపరాజిత షడంగి విఫలమయ్యారని సీఎం ఒక వీడియో సందేశాన్ని రాజధాని ప్రజలకు విడుదల చేశారు. -
జగన్నాథునికి సంబిత్ పాత్ర్ క్షమాపణలు
[ 22-05-2024]
జగన్నాథుడికి పూరీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర్ క్షమాపణలు కోరారు. మంగళవారం శ్రీక్షేత్రంలో పూజలు చేసి మీడియాతో మాట్లాడారు. -
కనుల పండువగా త్రయోదశి వేడుక
[ 22-05-2024]
పూరీ శ్రీక్షేత్రంలో మంగళవారం వైశాఖ శుక్లపక్షమి త్రయోదశి వేడుకలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..