logo

మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

తనపై  సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని గంజాం జిల్లా బ్రహ్మపురం బీన్‌పూర్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 08 May 2024 12:41 IST

బ్రహ్మపుర నగరం: తనపై  సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని గంజాం జిల్లా బ్రహ్మపురం బీన్‌పూర్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి అతని గదికి వెళ్లింది. ఈ క్రమంలో విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ప్రియుడితో పాటు మరో ఏడుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు