ఎమ్మెల్యే స్వగ్రామంలో జయకృష్ణకు బ్రహ్మరథం
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి(వైకాపా) స్వగ్రామం వండువలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ప్రచారంలో వందలాది మంది ముందు నడుస్తున్న కూటమి అభ్యర్థి నిమ్మక
వీరఘట్టం, న్యూస్టుడే: పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి(వైకాపా) స్వగ్రామం వండువలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఆలయాలకు తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. తీన్మార్ మోతలు, యువకుల కేరింతలతో ప్రచారం జోష్గా సాగింది. ఇంటింటా మహిళలు ఆయనకు తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి పలకరించారు. ఈ ఎన్నికల్లో మా మద్దతు మీకేనని స్థానికులు ఆయనకు భరోసానిచ్చారు. విజయం సాధించి మళ్లీ తమ గ్రామానికి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, ఉదయాన ఉదయభాస్కర్, పొన్నాడ నాగేశ్వరరావు, వజ్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిథిలావస్థలో ఓవర్హెడ్ ట్యాంకు
[ 21-05-2024]
మండలంలోని తుమరాడ గ్రామంలో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన రక్షిత తాగునీటి పథకం ఓవర్హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. -
ఇసుక రీచ్ల పరిశీలన
[ 21-05-2024]
మండలంలోని అంపావల్లి, వంతరాం గ్రామాల పరిధిలో వేగావతి నదీతీరంలోని అనధికారిక ఇసుక రీచ్లను మంగళవారం తహసీల్దారు జనార్ధన్, ఎస్సై పాపారావు బృందం పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు తన కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ముట్టుకుంటే కూలిపోతాయ్..పట్టుకుంటే పగిలిపోతాయ్!!
[ 21-05-2024]
ఈ అందమైన, అద్భుతమైన నిర్మాణాలన్నీ ఎక్కడనుకుంటున్నారా.. విజయనగరం మండలం గుంకలాంలోని జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం కడుతున్న ఇళ్లు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నివాసముండే దాదాపు 12 వేల మందికి పైగా ఇక్కడ పట్టాలిచ్చారు. -
సర్దుబాటు.. ఉన్న వారిపై పనిపోటు
[ 21-05-2024]
కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏపీఐఐసీ భవనంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసేశారు. రెండేళ్లు అవుతున్నా పక్కా భవనానికి నోచుకోలేదు. పరాయి పంచనే కొనసాగుతోంది. -
అమ్మ కదిలింది..సంబరమొచ్చింది
[ 21-05-2024]
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి దేవరోత్సవం సోమవారం సందడిగా జరిగింది. సాయంత్రం 4.30 గంటలకు ఆలయ సహా -
నేడు జంట సిరిమానోత్సవాలు
[ 21-05-2024]
బొబ్బిలి పట్టణంలోని పాతబొబ్బిలి, గొల్లపల్లిలో జంట పండగలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. -
గుండె లయ తప్పుతోంది..!
[ 21-05-2024]
గతేడాది విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట ఎస్పీ దీపిక ఎం.పాటిల్ వైద్య శిబిరం నిర్వహించగా.. 1400 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు..1043 మంది సిబ్బంది
[ 21-05-2024]
జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం, లెండి కళాశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎస్.డి.అనిత తెలిపారు. -
ఇంటర్ విద్య కలేనా?
[ 21-05-2024]
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు 10,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 10,064 మంది పాసయ్యారు. -
పట్టణ రైతులకూదీ భరోసా!
[ 21-05-2024]
పట్టణ ప్రాంత రైతులు ఖరీఫ్, రబీ పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
కట్టండి.. మీ ఇంటి అప్పు
[ 21-05-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల విలువ చేసే గూడు అప్పగిస్తాం. అప్పుల భారం లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి