పాకల తీరం... ఆహ్లాదానికి సుదూరం
జిల్లాలోని కొత్తపట్నం, పాకల తీరాలు ముఖ్య పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. అయితే సింగరాయకొండ మండలంలోని పాకల తీరంలో అసౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2018 సంవత్సరంలో రూ.4 కోట్ల నిధులు కేటాయించారు.
తీరం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు
జిల్లాలోని కొత్తపట్నం, పాకల తీరాలు ముఖ్య పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. అయితే సింగరాయకొండ మండలంలోని పాకల తీరంలో అసౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2018 సంవత్సరంలో రూ.4 కోట్ల నిధులు కేటాయించారు. వాటితో స్వాగత ద్వారాలు, బీచ్ రోడ్లు, వీధి దీపాలు, అత్యాధునిక సౌకర్యాలతో రెస్టారెంట్ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే వైకాపా అధికారంలోకి రాగానే పనులు నిలిపివేసింది. ఇప్పటికీ పునఃప్రారంభించకపోవడంతో బీచ్ పరిసరాలు అధ్వానంగా మారాయి. రూ.97 లక్షలు వెచ్చించి నిర్మాణం ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. దుస్తులు మార్చుకునే గదులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. - ఈనాడు, ఒంగోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?