logo

జగన్‌ను ఇంటికి సాగనంపుదాం

అయిదేళ్ల పాలనలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలను వెళ్లగొట్టి యువతను నిరుద్యోగులుగానే వదిలేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు...

Published : 07 May 2024 04:34 IST

న్యూస్‌టుడే బృందం: అయిదేళ్ల పాలనలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలను వెళ్లగొట్టి యువతను నిరుద్యోగులుగానే వదిలేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు, పలువురు పార్టీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లోని ఆయా చోట్ల వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌-6 పథకాల కరపత్రాలను స్థానికులకు అందించి, ప్రచారం నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని