ఎన్ఈఆర్ ప్రచారంలో ఉద్రిక్తత..!
వైకాపా శ్రేణులు రోజురోజుకు ఉక్రోశాన్ని వెల్లగక్కుతున్నాయి. కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకపోతున్నాయి.
రథంపై రాళ్లదాడి, ముగ్గురికి గాయాలు
గాయపడిన యువకుడు
రణస్థలం, న్యూస్టుడే: వైకాపా శ్రేణులు రోజురోజుకు ఉక్రోశాన్ని వెల్లగక్కుతున్నాయి. కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారు. మొన్న వజ్రపుకొత్తూరు మండలంలో సాక్షాత్తు మంత్రి స్వగ్రామంలో దాడి జరిగింది. తాజాగా బుధవారం రాత్రి ఎన్జీఆర్పురంలో చోటు చేసుకుంది. కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు గ్రామంలో ప్రచారం చేస్తుండగా వైకాపాకు చెందిన కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న ఒక యువకుడితో పాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ప్రచారంపై ఉన్న ఎన్ఈఆర్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఓడిపోతామనే దాడులు..:‘ఎన్నికల్లో ఓడిపోతామనే భయపడి రాళ్ల దాడికి దిగుతున్నారు. వైకాపా వాళ్లకు ఓటు అడిగే దమ్ములేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఐదేళ్లలో ఒక గమేళా సిమెంట్ వేయలేకపోయారు. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. సిగ్గులేదా మీకు. ఇదేనా మీ బతుకు.’ అంటూ ఎన్ఈఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..