logo

ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..

అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు.

Updated : 19 Apr 2024 05:04 IST

అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నర్సంపేటకు వచ్చి అన్నీ తానై ప్రచారం చేయడంతో రేవూరి విజయం సాధించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పరకాల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

 న్యూస్‌టుడే, నర్సంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని