logo

నేడు ఈసెట్‌

పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్‌ నిర్వహించనున్నారు

Published : 08 May 2024 05:49 IST

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్‌ నిర్వహించనున్నారు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఏలూరు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, సిద్ధార్థ క్వెస్ట్‌ సీబీఎస్‌ఈ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు