logo

ఈనాడు కథనానికి స్పందన

మండలంలోని దూలంవారిపల్లెలో మండలాధికారులు రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగులను చెరిపేసి  తెల్లరంగుపూత వేశారు.

Published : 29 Mar 2024 13:31 IST

కలసపాడు : మండలంలోని దూలంవారిపల్లెలో మండలాధికారులు రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగులను చెరిపేసి  తెల్లరంగుపూత వేశారు. ఈ నెల 29న ‘కోడ్‌ కూసినా అమలు కాని నిబంధనలు’ అనే శీర్షికతో  ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఈ  కథనానికి తహసీల్దార్‌ కృష్ణకుమార్‌, ఎంపీడీవో కోటేశ్వరరావు స్పందించారు. రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగును చెరిపేసి తెల్లరంగును వేయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని