ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
ఫజుల్లాబాద్ నుంచి ఇందుకూరుపేట వరకు పోలీసు బలగాల కవాతు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
పెదబయలు, న్యూస్టుడే: పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ ఆధ్వర్యంలో బాంబ్స్క్వాడ్ బృందం పెదబయలు నుంచి అరఢకోట, మంగబంద, చుట్టుమెట్ట, సిరసపల్లి, గంపరాయి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
దేవీపట్నం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని రంపచోడవరం సీఐ వి.వెంకటేశ్వరరావు, దేవీపట్నం ఎస్సై కె.వి.నాగార్జున పేర్కొన్నారు. శనివారం దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ నుంచి ఇందుకూరుపేట వరకూ పోలీసు బలగాలు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
మారేడుమిల్లి, న్యూస్టుడే: వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గుర్తేడు పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్నికల విధుల్లో భాగంగా హెలికాప్టర్ను వినియోగించనున్నారు. ఎగువ ప్రాంతంలోని ఎన్నికల బ్యాలెట్ పెట్టెలు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం గుర్తేడులో ప్రత్యేకంగా హెలీప్యాడ్ నిర్మిస్తున్నారు హెలీప్యాడ్ పరిసరాలను బాంబ్, డాగ్ స్వ్కాడ్లతో తనిఖీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ తనిఖీలు చేసినట్లు గుర్తేడు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వణికిస్తున్న వరద భయం
[ 17-06-2024]
వైకాపా పాలనలో అయిదేళ్ల కాలం కరిగిపోయింది. జగనన్న పాలనలో తమ బతుకులు మారిపోతాయని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు నిరాశే మిగిలింది. -
శాంతిభద్రతలను కాపాడాలి
[ 17-06-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు. -
కొత్త పేరుతో.. మరింత జోరుతో..
[ 17-06-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి శుక్రవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ఇకపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా సరికొత్త రూపు సంతరించుకుని ప్రజల సమస్యలు పరిష్కారానికి ముందుకు రానుంది. -
సీలేరు మొదటి యూనిట్ మరమ్మతులకు చర్యలు
[ 17-06-2024]
సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని సీలేరు కాంప్లెక్స్ నూతన ముఖ్య ఇంజినీర్ జవహర్ పరిశీలించారు. సీఈగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ ప్రాజెక్ట్ను తనిఖీ చేసి శనివారం రాత్రి సీలేరు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ఇక్కడ పర్యటించారు. -
రామోజీరావు తెలుగు జాతికే గర్వకారణం
[ 17-06-2024]
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, తెలుగు భాషాభ్యున్నతికి పాటుపడిన రామోజీరావు జాతికే గర్వకారణమని అనకాపల్లికి చెందిన సామాజికవేత్త పి.ఎం.ఎల్.నర్సింహమూర్తి అన్నారు. -
చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి దుర్మరణం
[ 17-06-2024]
ఉపమాక నూకాంబిక ఆలయం సమీపంలో చెట్టుపై నుంచి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతిచెందాడు. -
వాలంటీర్లపై ప్రభుత్వానిదే తుదినిర్ణయం
[ 17-06-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా అనేది ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, దీనిపై తాను ఏమీ చేయలేనని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ తెలిపారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: కొణతాల
[ 17-06-2024]
ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని, అసెంబ్లీ తొలి సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. -
మన్యంలో గాలివాన బీభత్సం
[ 17-06-2024]
మన్యంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. వీఆర్పురం, రేఖపల్లి, రాజుపేట, పాతరాజు పేట, వడ్డిగూడెం గ్రామాల్లో. పదుల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు కూలిపోగా, 20పైన చెట్లు నెలకొరిగాయి. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో సమస్యల తిష్ఠ
[ 17-06-2024]
జిల్లా కేంద్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కాలనుకుంటున్నారా.. అత్యవసర పనులన్నీ ముగించుకుని రండి.. మళ్లీ ఎప్పుడు వెళతారో తెలియదు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు