Andhra News: అంత జనాభా ఉన్నా ఎలాంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు: కాపు నేతలు
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఏపీలోని 13 జిల్లాల కాపునాడు
గుంటూరు: విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఏపీలోని 13 జిల్లాల కాపునాడు నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో సమావేశమైన నేతలు, రంగా- రాధా అభిమానులు.. ప్రభుత్వం తమ డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటి యాభై లక్షల జనాభా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కట్లేదని కాపునాడు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా