తెదేపాను గెలిపిస్తే రుణాలు.. పింఛన్లు ఇంటి వద్దకే..
రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 34 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న సీఎం జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఎమ్మినూర్, పిఠాపురంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.146 కోట్లు మంజూరు చేస్తే పనులు చేపట్టకుండా వదిలేశారని ఆరోపించారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కొండయ్య చౌదరి, సాబీర్, సిరబుద్దిన్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూరోలో.. నీరోలు
[ 17-06-2024]
తాపీ మేస్త్రీ పని చేసే అజయ్ ఈ నెల 1న ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు... మొదట ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా 20 కుట్లు వేశారు.. ఒక్కరోజే రూ.50 వేల వరకు ఖర్చవడంతో రోగి సహాయకులు కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేర్పించారు. -
గోదాముల్లో గోల్మాల్
[ 17-06-2024]
పౌరసరఫరాల గోదాముల్లో బియ్యం ‘తూకం’ తప్పుతోంది.. గంపగుత్తగా రేషన్ దుకాణాలకు తరలిస్తూ వంద క్వింటాళ్లకు ఒక క్వింటా వరకు కోత పెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతినెలా సగటున 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. -
బడులకు బకాయిల షాక్
[ 17-06-2024]
పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాల విద్యుత్తు బకాయి రూ.14.32 లక్షలు ఉంది. ఈ బకాయి చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు పలుమార్లు విద్యాశాఖాధికారులను కోరినా ఫలితం లేదు. -
బడి బస్సులు భద్రమేనా
[ 17-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో బడి బస్సులను తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేసుకోవాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో ప్రయాణించే బడి పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయా పాఠశాలల నిర్వాహకులు తమ బడి బస్సులను కండిషన్లో ఉంచాలి. -
చంద్రబాబు పాలన స్వర్ణయుగమే
[ 17-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బక్రీద్కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ
[ 17-06-2024]
బక్రీద్ పండగను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన కర్నూలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్తోపాటు జొహరాపురం, పూలబజారు, గుత్తి పెట్రోలు బంకు, సంతోష్నగర్ ఈద్గా, పంచలింగాల చెక్పోస్టు సందర్శించి తనిఖీ చేశారు. -
త్యాగాలకు ప్రతీక బక్రీద్
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదుల్ అజ్హా (బక్రీద్) పర్వదినం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలు, మసీదులను ప్రార్థనలకు సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఉమ్మడి జిల్లా కర్నూలు. ఇక్కడ 6.70 లక్షల మంది ఉన్నారు. -
మంత్రులను కలిసేందుకు అధికారుల ఆసక్తి
[ 17-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాకు నియమితులైన ముగ్గురు మంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి అభినందనలు తెలియజేసేందుకు జిల్లా అధికారులు వరుస కడుతున్నారు. -
వైకాపాకు వంతపాడారు
[ 17-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కొందరు అధికారులు వైకాపాకు లాభం చేకూర్చేలా వ్యవహరించారు.. అలాంటి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)