ఇద్దరికీ చూపు లేదు.. కరెంటు బిల్లు రూ.58లక్షలు
ఒడిశాలోని ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58లక్షల విద్యుత్ బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పంచదయాన్ గ్రామానికి
భువనేశ్వర్ : ఒడిశాలోని ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58లక్షల విద్యుత్ బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పంచదయాన్ గ్రామానికి చెందిన ప్రసన్నానాయక్, అతని భార్య ఇద్దరూ అంధులే. వీరి ఇంట్లో కేవలం నాలుగు విద్యుద్దీపాలు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి.
వీటికి ఏడునెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో భారీ మొత్తంగా రూ.58 లక్షల విద్యుత్ బిల్లును వడ్డించారు. దీనిని చూసిన ప్రసన్నానాయక్ కుటుంబం ఇంత డబ్బు తాము చెల్లించలేమన్నారు. గతంలోనూ ఇదేవిధంగా రూ.18వేల బిల్లు వస్తే అధికారులను కలిసి రూ.9,700 చెల్లించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత డబ్బు తాము చెల్లించలేమని.. ఇదివరకే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని నాయక్ తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434