‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు’
రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతులు దారుణహత్యకు..
హైకోర్టు న్యాయవాదుల బృందం ఆరోపణ
పెద్దపల్లి: రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతులు దారుణహత్యకు గురైన కల్వచర్లలోని ఘటనాస్థలిని హైకోర్టు న్యాయవాదుల బృందం శనివారం పరిశీలించింది. నడిరోడ్డుపై హత్య జరిగితే.. ఓ గ్రామంలో జరిగిన తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టాలని ప్రభుత్వమే లేఖ రాయాలని వారు డిమాండ్ చేశారు.
గుంజపడుగుకు 300మంది న్యాయవాదులు
హైదరాబాద్ నుంచి 300 మంది న్యాయవాదుల బృందం రేపు న్యాయవాది వామన్రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంజపడుగుకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 7గంటలకు నగరంలోని ఎల్బీనగర్ నుంచి ఈ బృందం బయలుదేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం