‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు’
రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతులు దారుణహత్యకు..
హైకోర్టు న్యాయవాదుల బృందం ఆరోపణ
పెద్దపల్లి: రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వచ్చిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతులు దారుణహత్యకు గురైన కల్వచర్లలోని ఘటనాస్థలిని హైకోర్టు న్యాయవాదుల బృందం శనివారం పరిశీలించింది. నడిరోడ్డుపై హత్య జరిగితే.. ఓ గ్రామంలో జరిగిన తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టాలని ప్రభుత్వమే లేఖ రాయాలని వారు డిమాండ్ చేశారు.
గుంజపడుగుకు 300మంది న్యాయవాదులు
హైదరాబాద్ నుంచి 300 మంది న్యాయవాదుల బృందం రేపు న్యాయవాది వామన్రావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంజపడుగుకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 7గంటలకు నగరంలోని ఎల్బీనగర్ నుంచి ఈ బృందం బయలుదేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు