22 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయండి
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై
కేంద్రాన్ని కోరిన తెరాస ఎంపీ ప్రభాకర్ రెడ్డి
దిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ‘‘నవోదయ పాఠశాలల ఏర్పాటు విషయంపై గత ఆరు సంవత్సరాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పాఠశాలల ఏర్పాటుతో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. రాష్ట్రంలో 22 జిల్లాల్లో పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన సదుపాయాలు, భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్