E-Mobility: టేబుల్ మీద తింటూ.. టేబుల్తో సహా ప్రయాణించి..!
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోల్లో హాస్యం ఎంతుంటుందో.. మెదడుకు పనిచెప్పే విషయమూ అంతే ఉంటుంది.
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోల్లో హాస్యం ఎంతుంటుందో.. మెదడుకు పనిచెప్పే విషయమూ అంతే ఉంటుంది. తాజాగా ఆయన పంచుకున్న వీడియో కూడా అంతే నవ్వులు పూయిస్తోంది. అలాగే సరికొత్త సాంకేతికత గురించి తెలియజేసేలా ఉంది.
ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చొని తమకిష్టమైన ఆహారాన్ని ఆరగిస్తున్నారు. అయితే ఆ టేబుల్ ఉంది రెస్టారెంట్లో కాదు.. గ్యాస్ స్టేషన్ వద్ద. వారు ఒకవైపు నచ్చింది తింటూ.. ఆ టేబుల్తో సహా గ్యాస్ స్టేషన్కు వచ్చి, ఇంధనం నింపుకొన్నారు. తర్వాత వారిలో ఒకరు ఆ మొబైల్ టేబుల్ను స్టార్ట్ చేయడంతో.. దాంతో సహా వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి వెళ్లిపోయారు. తింటూనే వారు ప్రయాణించారు. ఈ వీడియో మహీంద్రాను అబ్బురపరిచింది. ‘దీనినే ఇ-మొబిలిటీ(e-mobility) అంటారనుకుంటున్నాను. ఇక్కడ ఇ అంటే ఆరగించడం’ అని చమత్కరించారు. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు