AP News: అగ్నిమాపక శాఖ డీజీ మృతి

ఏపీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల

Updated : 17 Oct 2022 14:11 IST

విజయవాడ: ఏపీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల హోం మంత్రి సుచరిత విచారం వ్యక్తంచేశారు. ఫైర్‌ సర్వీసెస్‌ విభాగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని