పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు గ్రేడ్‌లు

రాష్ట్రంలోని పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు విడుదల చేసింది. జులై-2020 పరీక్ష రుసం చెల్లించిన వారందరికీ పాస్‌తో పాటు గ్రేడ్లు ఇస్తున్నట్లు

Published : 23 Sep 2020 00:28 IST

అమరావతి: రాష్ట్రంలోని పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు విడుదల చేసింది. జులై-2020 పరీక్ష రుసం చెల్లించిన వారందరికీ పాస్‌తో పాటు గ్రేడ్లు ఇస్తున్నట్లు ప్రకటించాలని  విద్యాశాఖ డైరక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించలేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం  ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని