భారత్ బయోటెక్, హెటెరో ఎండీలకు జగన్ ఫోన్
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెర్టర్ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారథికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. ఇద్దరితో జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాల కోసం మరిన్ని వ్యాక్సిన్ ...
అమరావతి: భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎండీ పార్థసారథికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. ఇద్దరితో జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాల కోసం మరిన్ని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని వారిని కోరారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా సరఫరా చేయాలని సీఎం వారిని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.