ap news: కొత్తగా 5,674 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 1,03,935 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,674

Updated : 19 Jun 2021 19:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 1,03,935 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,674 కేసులు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 12,269 కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 8,014 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,244 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని