6 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6 నుంచి  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Published : 29 Feb 2020 19:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6 నుంచి  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని