పేలుళ్లకేసులో తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ పేలుళ్ల కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1998లో హుమయూన్ నగర్...
నాంపల్లి: హైదరాబాద్ పేలుళ్ల కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1998లో హుమయూన్ నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పేలుళ్లకు టుండా కుట్ర పన్నాడనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో టుండా పాత్ర ఉందని పోలీసులు భావించారు. కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించనందున టుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?