శ్రీకాకుళం చేరుకున్న శ్రామిక్ రైలు
తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్ రైలు మంగళవారం ఉదయం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్కు చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన...
శ్రీకాకుళం: తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్ రైలు మంగళవారం ఉదయం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్కు చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వారిలో 635 మంది మత్స్య కారులు ఉన్నారు. వీరంతా పది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి చెన్నై వలస వెళ్లారు. 17 బోగీల్లో శ్రీకాకుళం చేరుకున్న కూలీలకు భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సాల్మన్రాజు స్వాగతం పలికారరు. వీరందరినీ సరుబుజ్జిలి వెన్నెల వలస నవోదయ, శ్రీకాకుళం డెంటల్ కాలేజ్, చిలకపాలెం శివానిలో ఏర్పాటు చేసిన నాలుగు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందులో 35 మందిని రెండు బస్సుల్లో విజయనగరం తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్