TS News: విజయ పాల ధర పెంపు..నేటి నుంచే అమలు
విజయ పాల ధర లీటరుపై రూ.2, హోల్ మిల్క్పై రూ.4 చొప్పున పెరిగింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు
లీటరుపై రూ.2.. హోల్ మిల్క్పై రూ.4 పెంపు
ఈనాడు, హైదరాబాద్- లాలాపేట న్యూస్టుడే: విజయ పాల ధర లీటరుపై రూ.2, హోల్ మిల్క్పై రూ.4 చొప్పున పెరిగింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
పెరిగిన ధరలు ఇలా..
* డబుల్ టోన్డ్ పాల రకం 200 మిల్లీలీటర్ల(మి.లీ.) ప్యాకెట్ ధర రూ.9 ఉండగా రూ.9.50కి పెంచారు. 300 మి.లీ. ప్యాకెట్ ధర రూ.14 నుంచి రూ.15కు చేరింది. 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.22 నుంచి రూ.23కి పెరిగింది.
* ఆవుపాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.24 నుంచి రూ.25కు, టోన్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.10 నుంచి రూ.10.50కు, 500 మి.లీ. ధర రూ.24 నుంచి రూ.25కు, లీటరు ధర రూ.47 నుంచి రూ.49కి, ఆరు లీటర్ల ధర రూ.276 నుంచి రూ.288కి చేరింది.
* స్టాండర్డైజ్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ.27కి పెరిగింది. హోల్ మిల్క్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.31 నుంచి రూ.33, డైట్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.21 నుంచి రూ.22కు పెరిగింది.
* టీ స్పెషల్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.23 నుంచి రూ.24కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం