ఎరువుల ధరలపై ప్రధాని కీలక నిర్ణయం
ఇటీవల పెంచిన ఎరువుల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎరువుల ధరపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ
దిల్లీ: ఇటీవల పెంచిన ఎరువుల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎరువుల ధరపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రైతులకు పాత ధరలకే ఎరువులు అందించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీఏపీని పాత ధర రూ.1,200కే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫాస్పరిక్ ఆమ్లం, అమ్మోనియా ధరలు ఇటీవల అంతర్జాతీయస్థాయిలో 60శాతం నుంచి 70 శాతం పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం డీఏపీ ధరను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే రైతులపై పెరిగిన ఎరువుల ధరలు తీవ్ర భారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీఏపీపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.500ను రూ.1,200కు పెంచతూ నిర్ణయం తీసుకున్నారు. రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి