ఏపీలో మరో మూడు రోజులూ తీవ్ర ఉష్ణోగ్రతలు
ఏపీలో మరో మూడు రోజులపాటు సూర్యుడి ప్రతాపం కొనసాగనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అమరావతి: ఏపీలో మరో మూడు రోజులపాటు సూర్యుడి ప్రతాపం కొనసాగనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉక్కపోత, తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 11 వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్