లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు అధికారులకు బాధ్యతలు

తెలంగాణలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జోన్లవారీగా ఉన్నతాధికారులకు సీపీ అంజనీకుమార్‌ పలు

Published : 12 May 2021 01:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జోన్లవారీగా ఉన్నతాధికారులకు సీపీ అంజనీకుమార్‌ పలు బాధ్యతలు అప్పగించారు. తూర్పు మండలానికి అదనపు సీపీ షికా గోయల్, మధ్య పశ్చిమ మండలానికి ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్, దక్షిణ మండలానికి అదనపు సీపీ డీఎస్ చౌహాన్, ఉత్తర మండలానికి సంయుక్త సీపీ అవినాష్ మోహంతిని బాధ్యులుగా నియమించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని