కొవిడ్ మార్గదర్శకాలను విధిగా పాటించాలి
పరిషత్ ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు, రాజకీయ..
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ
విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో పోలీసు సిబ్బందికి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రచారంలో విధిగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు.ముఖానికి మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు ఇతర అత్యవసర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటింగ్ వేసే గదిలో ఒక్కసారికి ఒక్క ఓటరును మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రచారంలో అభ్యర్థుల వెంట అయిదుగురు వ్యక్తులు కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఎస్ఈసీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం