Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
ఎల్బీనగర్ కూడలిపై నిర్మించిన పైవంతెన వాహనదారుల సేవలకు సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ శనివారం దీన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: ఎల్బీనగర్(LB Nagar) కూడలిపై నిర్మించిన పైవంతెన(flyover) వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఈ పైవంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. వనస్థలిపురం నుంచి దిల్సుఖ్నగర్ మార్గంలోని ఈ పైవంతెనను రూ.32 కోట్ల వ్యయంతో మూడు వరుసలతో నిర్మించారు. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంది. దీంతో విజయవాడ నుంచి ఎల్బీనగర్ మీదుగా హైదరాబాద్ నగరంలోకి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: ‘ఉబర్.. ర్యాపిడో’పై మీరేమంటారు? కేంద్రాన్ని అభిప్రాయమడిగిన సుప్రీం!
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత్ తొలి ఇన్నింగ్స్ 296/10
-
General News
Mancherial: సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
-
Movies News
Adipurush: కృతిసనన్-ఓంరౌత్ తీరుపై స్పందించిన ‘రామాయణ్’ సీత
-
Viral-videos News
SSC Results: 35 శాతంతో ‘పది’ పాస్.. పిల్లాడి తల్లిదండ్రుల సందడే సందడి!
-
India News
Brij Bhushan: మహిళా రెజ్లర్తో.. బ్రిజ్భూషణ్ ఇంటి వద్ద సీన్ రీక్రియేషన్..!