ముప్పు తప్పలేదు.. జాగ్రత్తలు పాటించండి

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ సైకతశిల్పం రూపొందించారు....

Published : 22 Feb 2021 17:30 IST

భువనేశ్వర్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ సైకతశిల్పం రూపొందించారు. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలనే సూచనలతో సైకతశిల్పాన్ని తీర్చిదిద్దారు. పూరీ తీరంలో పట్నాయక్‌ రూపొందించిన సందేశాత్మక సైకతశిల్పం కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అప్రమత్తత అవసరమని చాటుతోంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని