AMARAVATI NEWS: గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. సతీమణి భారతితో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంగళవారం గవర్నర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు

Updated : 04 Aug 2021 20:47 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. సతీమణి భారతితో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంగళవారం గవర్నర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ సాయంత్రం నేరుగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని