ఓఎంసీ కేసు నుంచి నాపేరు తొలగించండి: మంత్రి సబిత

నాంపల్లి సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. ఓఎంసీ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు ఇవాళ కూడా కొనసాగాయి. ఓఎంసీ

Updated : 19 Aug 2021 18:12 IST

హైదరాబాద్‌: నాంపల్లి సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. ఓఎంసీ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు ఇవాళ కూడా కొనసాగాయి. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని మంత్రి సబిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది. ఈనెల 24న వాదనలు ముగించాలని సబిత తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. 24 తర్వాత వాదనలకు మరింత గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని