TS NEWS: కొత్తగా 729 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,15,515 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 729 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,15,515 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 729 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,756కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 772 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,980 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.