Ap High Court: వారిద్దరికీ 29న శిక్ష ఖరారు చేస్తాం: ఏపీ హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులు ఇద్దరు ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు తెలిపింది. సెరీకల్చర్ విభాగంగా
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులు ఇద్దరు ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు తెలిపింది. సెరీకల్చర్ విభాగంగా విధులు నిర్వహిస్తున్న కొందరు తాత్కాలిక ఉద్యోగులు తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారి సర్వీసు క్రమబద్ధీకరణకు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయనుందున తాత్కాలిక ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఇద్దరు అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించింది. ఇవాళ్టి విచారణకు హాజరు కాకపోవడంతో ఇద్దరు అధికారులపై నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం అదే రోజు ఇద్దరు ఉన్నతాధికారులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434