Karnataka: కన్నబిడ్డను రూ.5వేలకు అమ్మేసిన తల్లి
కర్ణాటకలోని విజయపురలో ఓ మహిళ నవజాత శిశువును నర్సు ద్వారా 5 వేల
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలోని విజయపురలో ఓ మహిళ నవజాత శిశువును నర్సు ద్వారా 5 వేల రూపాయలకు అమ్మేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చి తన శిశువు కావాలని కోరింది. విషయం తెలిసిన అధికారులు నర్సును సస్పెండ్ చేయగా తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయపుర జిల్లా తికోటకు చెందిన రేణుక ఆగస్టు 19న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోషించే స్తోమత లేదంటూ కస్తూరి అనే నర్సు ద్వారా తన బిడ్డను ఆగస్టు 26న 5వేల రూపాయలకు విక్రయించింది. కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను తిరిగి ఇవ్వాలని రేణుక డిమాండ్ చేయగా, కుదరదని నర్సు తేల్చి చెప్పింది. రేణుక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు. రేణుకపై మూడు కేసులు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?