గవర్నర్పై డీఎంకే ఎమ్మెల్యే టీఆర్బీ రాజా వివాదాస్పద ట్వీట్
గవర్నర్ గురించి డీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్బీ రాజా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
చెన్నై, న్యూస్టుడే: గవర్నర్ గురించి డీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్బీ రాజా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ పదవి బహుశా అత్యంత పనికిరానిదని, ఎన్నికైన ప్రభుత్వ పాలన తీరును నాశనం చేయడానికి రాజకీయంగా నియమించిన వ్యక్తి అంటూ ఆయన ట్వీట్ చేశారు. మేకకు గడ్డం అవసరమా? రాష్ట్రానికి గవర్నర్ అవసరమా? అన్న డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై ప్రసిద్ధ సామెతను గుర్తు చేస్తూ మేకపోతు, గవర్నర్ రవి ఫొటోలను ఉంచారు. ఈ పోస్ట్ వివాదాస్పదమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు