గవర్నర్పై డీఎంకే ఎమ్మెల్యే టీఆర్బీ రాజా వివాదాస్పద ట్వీట్
గవర్నర్ గురించి డీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్బీ రాజా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.
చెన్నై, న్యూస్టుడే: గవర్నర్ గురించి డీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్బీ రాజా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ పదవి బహుశా అత్యంత పనికిరానిదని, ఎన్నికైన ప్రభుత్వ పాలన తీరును నాశనం చేయడానికి రాజకీయంగా నియమించిన వ్యక్తి అంటూ ఆయన ట్వీట్ చేశారు. మేకకు గడ్డం అవసరమా? రాష్ట్రానికి గవర్నర్ అవసరమా? అన్న డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై ప్రసిద్ధ సామెతను గుర్తు చేస్తూ మేకపోతు, గవర్నర్ రవి ఫొటోలను ఉంచారు. ఈ పోస్ట్ వివాదాస్పదమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Movies News
Rashmika: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది : రష్మిక
-
Politics News
Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
-
World News
Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు
-
Sports News
IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!