జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా హన్స్రాజ్
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్పర్సన్గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ (68) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈనాడు, దిల్లీ: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్పర్సన్గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ (68) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హన్స్రాజ్ మాట్లాడుతూ.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న ప్రధాని మోదీ నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్ లోక్సభ స్థానం నుంచి 1996లో ఒకసారి, మళ్లీ 2004 నుంచి 2019 వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు