జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే (ADVT)
జేఈఈ మెయిన్ 2024 (సెషన్-2) ఫలితాల్లో నారాయణ ఆధిపత్యం ప్రదర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో మరెవ్వరూ సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.
జేఈఈ మెయిన్ 2024 (సెషన్-2) ఫలితాల్లో నారాయణ ఆధిపత్యం ప్రదర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో మరెవ్వరూ సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 5, 6, 7, 8, 10 వంటి ర్యాంకులతో మరోసారి జేఈఈ మెయిన్లో తన పట్టు నిలుపుకుంది. ఇంజినీరింగ్ ఎంట్రన్స్లకు నారాయణ తప్ప మరో విద్యాసంస్థ సాటిలేదని, పోటీరారని నిరూపించింది. జాతీయస్థాయిలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో చరిత్ర సృష్టించడంతో పాటు 10 లోపు 6 ర్యాంకులు, 12 లోపు 7 ర్యాంకులతో నారాయణ తన హవాను కొనసాగించింది. 1, 10వ ర్యాంకు మహారాష్ట్ర విద్యార్థులు కాగా 5, 6, 7, 8, 10, 12 ర్యాంకులు తెలుగు రాష్ట్రాల నుంచి సాధించటం గమనార్హం.
ఆలిండియా ఓపెన్ కేటగిరీలో జి.నీల్కృష్ణ (హెచ్టి.నెం: 240310385062) 1 వ ర్యాంకు, హెచ్.విదిత్ (హెచ్టి.నెం: 240310608827) 5వ ర్యాంకు, యం.అనూప్ (హెచ్టి.నెం: 240310552251) 6వ ర్యాంకు, యం.సాయితేజ (హెచ్టి.నెం : 240310661132) 7వ ర్యాంకు, సి.హెచ్.సతీష్కుమార్ (హెచ్టి.నెం: 240310213046) 8వ ర్యాంకు, ఆర్యన్ ప్రకాష్ (హెచ్టి.నెం: 240310099049) 10వ ర్యాంకు, పి. రోహన్ సాయి (హెచ్టి.నెం : 240310106660) 12వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 5, 6, 7, 8, 10, 12, 17, 24, 28, 34, 39, 47, 62, 64, 66, 69, 78, 82, 84, 88 టాప్ ర్యాంకులతో పాటు 1000లోపు 130 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించింది. వీరిలో అత్యధికుల నారాయణ స్కూల్ విద్యార్థులే కావటం గమనార్హం. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 7, 7, 8, 8, 8, 8, 9, 10 వంటి 10 లోపు 28 ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 లోపు 103 ర్యాంకులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.
జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష కోసం నారాయణ అందిస్తున్న అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లు, పటిష్ఠ ప్రణాళిక, స్టడీ మెటీరియల్, నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షల వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా ఎన్లెర్న్ యాప్ను రూపొందించటం జరిగిందన్నారు. దీని ద్వారానే ప్రాక్టీస్, అనాలసిస్ జరుగుతోందన్నారు. వీటి కోసం ప్రతి క్యాంపస్లో ప్రత్యేకంగా కంఫ్యూటర్ ల్యాబ్స్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ కోసం కేవలం నారాయణ విద్యాసంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు జెఈఈ మెయిన్ నుంచి క్వాలిఫై కావడం గర్వంగా ఉందని వారు పత్రికా ముఖంగా తెలిపారు. అందుకే ఐఐటీకి కేరాఫ్ అడ్రస్ నారాయణే అని మరోసారి నిరూపించామన్నారు. జేఈఈ మెయిన్ రెండు సెషన్లు కలిపి 14.15 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్ వివరాలను ప్రకటించింది. మరిన్ని వివరాలకు: https://www.narayanaschools.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి