గవర్నర్ను కలిశారని వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల్ని వేధిస్తారా?
సకాలంలో జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరుతూ అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసినందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సహా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.
తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
ఈనాడు డిజిటల్, అమరావతి: సకాలంలో జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరుతూ అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసినందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సహా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ఉద్యోగుల జీపీఎఫ్, బీమా సొమ్ము వాడుకోవడం, సకాలంలో జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించకపోవడంపై ప్రశ్నిస్తే వేధిస్తారా అని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘పోలీసులను అడ్డంపెట్టుకొని ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు. సలహాదారులకు క్రమం తప్పకుండా జీతభత్యాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయాలని కోరినందుకు ఉపాధ్యాయులపై దాడులు చేయించింది. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగులకు ఇచ్చిన హామీల మాటేంది? వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పాలి’’ అని సత్యప్రసాద్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్