వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ మళ్లీ మభ్య పెడతారు: షర్మిల

రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అప్పుడు సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకొచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఎస్టీ, బీసీ బంధు పేరుతో కొత్తపథకాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను

Published : 13 Aug 2022 04:59 IST

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అప్పుడు సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకొచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఎస్టీ, బీసీ బంధు పేరుతో కొత్తపథకాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మరో మారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె కొడంగల్‌ నియోజకవర్గం, దౌల్తాబాద్‌ మండలంలోని సూరాయిపల్లి గ్రామంనుంచి ప్రజా ప్రస్థానం పాద యాత్ర చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని