జగన్ వేధింపులకు నిరసనగా 17న సమావేశం: డూండీ రాకేష్
సెబ్ అధికారులు నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారుల్ని వేధిస్తున్నారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ మండిపడ్డారు. అధికారికంగా
ఈనాడు డిజిటల్, అమరావతి : సెబ్ అధికారులు నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారుల్ని వేధిస్తున్నారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ మండిపడ్డారు. అధికారికంగా పన్నుల భారం మోపి.. అనధికారికంగా వైకాపా వాళ్లు జేట్యాక్స్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వ్యాపారులపై వైకాపా ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 17న విజయవాడలో తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?